Friday, October 11, 2024

rajendra palnati

spot_img

మైన‌ర్ బాలిక‌పై సామూహిక అత్యాచారం

కోల్కతా ఘటన మరువక ముందే అస్సాంలో మరో అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) జరిగిన ఘటన అస్సాంలో వెలుగు చూసింది. బాలిక గురువారం సాయంత్రం...

అర్హ‌త‌లేని సిబ్బందితో ఎయిర్ ఇండియా ఆప‌రేష‌న్‌

అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్‌ ఇండియాకు రూ.99 లక్షల జరిమానా విధించింది. అలాగే ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ ట్రైనింగ్‌పై...

మహిళల నేరాల్లో 151మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..

దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో చట్టసభలలో 151 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏకంగా 16 మంది సభ్యులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి....

వాట్సప్‌లో కొత్తగా మరో ఫీచర్‌

వాట్సప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్‌ మెసేజ్‌ టెక్ట్స్‌ రూపంలో...

కత్తెర కారణంగా 36విమానాలు రద్దు

జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లోని రిటైల్ స్టోర్ నుండి ఒక కత్తెర ఆగష్టు 17న కనిపించకుండా పోయింది....

45ఏళ్ల తర్వాత పోలెండ్ చేరుకున్న మోడీ

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలెండ్‌ చేరుకున్నారు. భారత్‌, పోలెండ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్న విషయం...

వందేళ్లు దాటిన వృద్ద ఓటర్లు పదివేల మంది

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈసారి ఓటు వేయబోయే ఓటర్లలో 10 వేలకు పైగా వందేళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. దీంతో ఈసీ ఆశ్చర్యం వ్యక్తం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img