Friday, October 11, 2024

rajendra palnati

spot_img

మోడీని, యోగిని ప్ర‌శంసించిన ముస్లిం మ‌హిళ‌

ఒక ముస్లిం మ‌హిళ భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ...

జంక్ ఫుడ్ తినొద్ద‌ని చెప్పిన భ‌ర్త‌..

ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూచించాడు. ఆరోగ్యానికి మేలు...

నెల‌కు రూ.300కే ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్‌ ప్రాజెక్టును భారత్‌ నెట్‌ ఫేజ్‌-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతం...

కేజ్రీవాల్‌ను విచారించనున్న సిబిఐ

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో అరెస్ట్ అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇదే కేసుకు సంబంధించి నమోదైన అవినీతి కేసులో ఆప్‌ ఎమ్మెల్యే...

చిన్నారుల‌పై ప‌దిహేను రోజులుగా లైంగిక దాడి

థానే బ‌ద్లాపూర్ పాఠ‌శాల‌లో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. చిన్నారులపై ఒక్కసారి కాకుండా నిందితుడు గత పదిహేను రోజులుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక కమిటీ...

ఆమె చిత్ర‌హింస‌ల కేక‌లు ఎవ‌రికి వినిపించ‌లేదా..

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు వెల్లడించింది. సెమినార్‌ హాల్‌ డోర్‌ బోల్ట్‌ పని చేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు పేర్కొంది. బాధితురాలిని...

వాస్త‌వాలు బ‌య‌ట‌పెడితే దాడులు చేస్తారా..

రుణ‌మాఫీపై చ‌ర్చ‌కు రావాల‌ని సీఎం రేవంత్‌రెడ్డికి స‌వాల్ విసిరితే స్పందించ‌డం లేద‌ని, తమ సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హెచ్చరించారు. రుణమాఫీపై వాస్తవాలను బయటపెడుతున్నందుకు దాడులు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img