Friday, October 11, 2024

rajendra palnati

spot_img

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో 5 కొత్త జిల్లాలు.. 

భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటుచేయనుంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సామాజిక మాధ్యమాల...

అత్యధికంగా సివిల్‌ సర్వెంట్లు రావాలి

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు.  మరో 35...

80 ఏళ్లుగా ఉంటున్న ఇల్లు కూల్చివేత

హైడ్రా పేరు వింటేనే ఇప్పుడు హైదరాబాద్ వణికిపోతుంది. అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపిస్తోంది. సోమవారం (ఆగస్టు 26) రాయదుర్గంలో ఓ వ్యక్తి ఇంటిని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. అది తమ తాతల కాలం...

వాహనాల నుంచి ప్రయాణీకులను దింపి కాల్చేశారు

పాకిస్థాన్‌లో కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా...

యుద్ధాన్ని ముగించడానికి సహాయం చేయండి

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మళ్లీ భీకరపోరు మొదలయింది. సోమవారం ఉదయం నుంచి మాస్కో దళాలు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా భీకర పేలుళ్లు సంభవించాయి....

మహిళ భద్రత గురించి మీరు మాట్లాడుతున్నారా..

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి మహిళ భద్రతకు సంబంధించి రాసిన లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. మమత ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని...

కేజీ జిలేబీ తెస్తేనే కేసు నమోదు చేస్తాం

ప్రజలు ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేస్తారు.  ఫిర్యాదు చేస్తే, కేసు పరిష్కారానికి కొంతమంది పోలీసులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తారు. యూపీలోని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img