భారత్లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరలను పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఇకపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ,...
మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో 54,207 మంది భారతీయ...
సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిలను కాపాడుకోవడం నేటి ప్రధాన బాధ్యత ఐపోయింది. కొంతమంది చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలని ఎంతో మంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లో పర్యటించిన రాహుల్.....
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల విగ్రహం మహారాష్ట్రలో కుప్పకూలింది. రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర...