అస్సాం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్ నమోదు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 9,35,682 మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలను అన్బ్లాక్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ...
బంగ్లాదేశ్లోని గాజీ(బెంగాలీ) టీవీ ఛానల్కు చెందిన జర్నలిస్టు రహ్మునా సారా మృతదేహం సరస్సులో లభ్యమైంది. మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమెది ఆత్మహత్యా...
తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన కవితకు కేసీఆర్ ఫోన్ చేశారు.. బిడ్డా... ఎట్లున్నవ్ ? పాణం మంచిగున్నదా?' ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన తన కుమార్తె కవితను మాజీ సీఎం...
భారతదేశ వైద్యరంగంలో మరో అపురూప ఘట్టం జరిగింది ఏఐజీ న్యూరో సర్జన్లు బ్రెయిన్ ట్యూమర్ను తొలగించడానికి భారతదేశంలో మొదటిసారి కనురెప్ప, ట్రాన్స్ ఆర్బిటల్ ఎండోస్కోపీ సర్జరీ చేశారు. ప్రఖ్యాత న్యూరో సర్జన్లు డా....
దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరిగా ముకుల్ రోహత్గీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కవిత తరపున లాయర్ ముకుల్ రోహత్గీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయనకు క్లైంట్స్ ఇచ్చే ఫీజుపై కూడా...
దేశవ్యాప్తంగా పిడుగుపాటు ప్రమాదం కారణంగా మరణాలు ప్రమాదక స్థాయిలో పెరుగుతున్నాయి. 2010 నుంచి 2020 మధ్యకాలంలో పిడుగుపడి జరిగిన మరణాల సంఖ్య ప్రమాద కర స్థాయిలో పెరిగాయని ఒడిశాలోని బాలాసోర్ లోని ఫకీర్...