Friday, October 11, 2024

rajendra palnati

spot_img

భారత కుబేరుల జాబితాలో అదానీ అగ్రస్థానం

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా...

మహిళకు కన్ను కొట్టాడని రూ.15,000 ఫైన్

మనదేశంలో మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. మహిళవైపు అనుమానాస్పదంగా చూడటం, మహిళను చెడు ఉద్దేశంతో పేరు పెట్టి పిలవడం వంటివి కూడా నేరాలే. మహిళలు వేసుకున్న డ్రెస్ గురించి, డ్రెస్...

యుద్ధాల కంటే రోడ్డు ప్ర‌మాదాల్లోనే ఎక్కువ మ‌ర‌ణాలు

మ‌న‌దేశంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు....

సైబ‌ర్ నేర‌గాళ్ల కోసం బ్యాంకు ఖాతాలు

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటూ అందినంత దండుకుంటున్నారు. అలాంటిది సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన కేసులో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు....

భార‌త పౌర‌స‌త్వం తీసుకున్న పాకిస్తానీ

గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యాట‌క‌ శాఖ...

త‌న‌పై అనర్హత వేటువేసే అధికారం యూపీఎస్సీకి లేదు

ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు విచారణలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజ తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు....

కోల్‌క‌తా నిందితుడి త‌ర‌పున ఎవ‌రూ వాదించొద్ద‌ని నిర‌స‌న‌

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నిందితుడి తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. ఇలాంటి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img