Thursday, September 19, 2024

rajendra palnati

spot_img

పట్టాలెక్కనున్న అమృత్‌ వందే భార‌త్ రైలు

దేశంలో అమృత్‌ భారత్‌ రైలూ అందుబాటులోకి వచ్చింది. ఇక వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇప్పుడు వందే మెట్రో రైళ్ల వంతు వచ్చింది. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని...

కేవ‌లం 10శాతం ప‌నులే పూర్తి చేయ‌డం లేదు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవ‌లం 10శాతం ప‌నులు మాత్ర‌మే మిగిలి ఉన్న రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆ పనులు పూర్తి...

ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా

ప‌శ్చిమ‌బెంగాల్‌ కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈక్రమంలో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న...

15ఏళ్ల బాలిక‌పై అత్యాచారం చేసిన వ్య‌క్తి

15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క‌ర్ణాట‌క‌ యాద్గిర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల...

జ‌మ్మూక‌శ్మీర్ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఎన్నికలు

వారసత్వ రాజకీయాలు తరహా పార్టీలు జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రాంతంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్ర‌ధాని మోడీ విమర్శించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆరోజులు ముగిశాయని చెప్పారు. అలాగే బిజెపి...

ట‌పాసులు కాల్చుతూ కేజ్రీవాల్‌కు స్వాగ‌తం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిన్న రాత్రి తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎంకు టపాసులతో స్వాగతం పలికారు. దీంతో...

ఎయిమ్స్ ఆసుప‌త్రికి ఏచూరి భౌతిక‌కాయం

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, క‌మ్యూనిస్టు యోధుడు సీతారామ్‌ ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కమ్యూనిస్టు శ్రేణులు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img