ఆఫ్రికా దేశం నైజీరియాలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఈశాన్య రాష్ట్రం యోబేలో బొకోహరమ్ మిలిటెంట్లు గ్రామాలపై విరుచుకుపడ్డారు. కన్పించినవారిని కన్పించినట్లుగా కాల్చిచంపారు. ఈ కిరాతక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు...
ఉత్తర కొరియాలో వరదల వల్ల తీవ్ర వరదల వల్ల సుమారు 4 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే వరదల వల్ల ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో...
హర్యానా రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంటాయి. తాజాగా స్వీపర్ ఉద్యోగాల కోసం హెచ్కేఆర్ఎన్ ఒక ప్రకటన జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 6 నుంచి...
ఛత్తీస్గఢ్ దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో...
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం మహబూబాబాద్ జిల్లాలో నమోదైందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన సిఏం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,...