పంజాబ్లో పుడితే ఇలా వీఐపీ కోడిలా పుట్టాలిరా అనే మాట ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది. అయితే సాధారణంగా మమూళ్లు కోళ్లకు కాకుండా వీఐపీ కోళ్ల వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. పంజాబ్లోని...
తమకు ఓటు వేయకుంటే చనిపోతామంటూ కొందరు అభ్యర్థులు బెదిరించడాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తప్పుబట్టారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని...
కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, రాహుల్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు....
ఢిల్లీలో విద్యావ్యవస్థను మార్చామని, రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామని, రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. భగవాన్ రాముడి నుంచి త్యాగం చేరుకుంటామని, ఆయన...
అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకోవడానికి రామ మందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరుగుతుంది. విశేషంగా తరలివచ్చిన భక్తులతో బాల రాముడు నిరంతరాయంగా దర్శనమిస్తున్నాడు. మూడోరోజు తెల్లవారు జామున 4 గంటలకు బాల రాముడి మేల్కొలుపగా.....
ఇద్దరు భార్యాభర్తలు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇద్దరు గణతంత్ర దినోత్సవ వేడుకల్లోని కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే పరేడ్లో వేర్వేరు కాంటిజెంట్స్లో నాయకత్వం వహించనున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ...