హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినా హైడ్రా ఇప్పటికే చెరువులను అక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేసింది. అయితే పేద, మధ్య తరగతి వారు నివసిస్తున్న ఇళ్లు చెరువు బఫర్,...
ఆన్లైన్లో నమోదు చేయడంలో విఫలమైన 513 మదర్సాల గుర్తింపును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. యూపీలో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని మదర్సాలపై సర్వేకి ఆదేశించి దాదాపు రెండేళ్ల తర్వాత,...
మద్యానికి, జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యనే తాకట్టు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. వ్యక్తి తన స్నేహితులతో జూదం ఆడుతూ భార్యతో పాటు ముగ్గురు చిన్న పిల్లల్ని కూడా...
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. దేశంలో రిజర్వేషన్లు, తదితర అంశాలపై అమెరికాలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో రాహుల్ వ్యాఖ్యలపై...
భారతదేశపు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసే భారతదేశంలోని రైళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాలుగవ పొడవైన రైల్వే నెట్వర్క్గా పేరుగాంచాయి. ఆసియాలో రెండవ పొడవైన రైల్వే నెట్వర్క్....
కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ భారత్లో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైనే పోరాటం కొనసాగుతోందని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ సందర్భంగా ఓ వర్గాన్ని ప్రస్తావించడం ఇందుకు కారణమైంది. సున్నితమైన...
త్వరలో జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉగ్రనిధుల కేసు నిందితుడు, లోక్సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్కు కోర్టులో ఊరట లభించింది. ఆయనకు మంగళవారం ఢిల్లీ కోర్టు ఎన్నికల...