Thursday, September 19, 2024

rajendra palnati

spot_img

గణతంత్ర వేడుకల్లో చీరల ప్రదర్శన

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

బాలుడి పాదాలకు నమస్కరించిన హర్యానా సీఎం

హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నమస్కరించారు. కర్నల్‌ నగరంలోని మైదానంలో రిపబ్లిక్‌...

తైవాన్‌ పారిశ్రామికవేత్తకు పద్మభూషణ్ అవార్డు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును ప్రకటించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మా...

ఇల్లు కొంటే భార్య ఫ్రీ అంటూ ప్రకటన

ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఇల్లు కొంటే భార్య ఫ్రీ అంటూ ఓ అడ్వర్టైస్‌మెంట్‌ ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డ్రాగన్ దేశంలో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ బాగా పడిపోయింది....

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించింది. ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దరిని గవర్నర్...

టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోద ముద్ర వేశారు. మహేందర్ రెడ్డితో...

60ఏళ్ల వ్యక్తికి నిద్ర అంటే తెలియదు

మనిషికి ఒక్కరోజు నిద్ర లేకుంటే చాలు పిచ్చిపిచ్చిగా తయారవుతారు. మనసు, మనసులో ఉండదు. నిద్ర తక్కువైతే మరుసటి రోజు ముఖం వాడిపోయి.. నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img