Thursday, September 19, 2024

rajendra palnati

spot_img

డ్రైవర్ లేకుండా పరుగులు తీసే మెట్రో రైల్

తొలిసారిగా దేశంలో డ్రైవర్ లేకుండా తొలి మెట్రో రైల్ పరుగులు తీయబోతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్‌లో డ్రైవర్ లెస్ ట్రైన్ కొన్ని రోజుల్లో పని ప్రారంభించనుంది. బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్...

మరణానంతరం కెప్టెన్ విజయకాంత్‌కు పద్మ భూషణ్‌

కేంద్ర ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను...

మేడారం బస్సుల్లో ఉచిత ప్రయాణం

మేడారం జాతరకు నడిచే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణమే కలిపించారు. జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ...

ఆ కళకు ఆయనే చివరి వారసుడు

ఇప్పటి సమాజానికి తెలియని ఎన్నో కళలు ఉన్నాయి. అతి ప్రాచీన కళలకు గుర్తింపు లేక ఎన్నో అంతరించిపోతున్నాయి. అలాంటిది అంతరించిపోతున్న పాలమూరు పల్లె బుర్రవీణ వాయిద్య కళకు ఢిల్లీ గుర్తింపు లభించింది. నారాయణపేట...

అహంకారం, నియంతృత్వం చెల్లదని తేల్చారు

తెలంగాణ ప్రజలు ఓటుతో సరైన తీర్పునిచ్చారని, ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని, అహంకారం, నియంతృత్వం చెల్లదని తేల్చి చెప్పారన్నారని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో ఆమె...

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్‌...

అవినీతి నిర్మూలనకు వినూత్నంగా ముందుకెళ్తాం

అవినీతి రహిత సమాజం కోసం వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సంధర్బంగా సోమాజిగూడలోని యూత్ ఫర్...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img