Friday, September 20, 2024

rajendra palnati

spot_img

కేరళ గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత

కేరళలోని సీపీఐ(ఎం) అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌కు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో జెడ్+ కేటగిరి భద్రతను మరింత విస్తరిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ...

రోడ్డు విస్తరణలో తన ఇంటినే కూల్చేశాడు

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటినే కూల్చేందుకు ముందుకు రావటం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేసింది. అధికారం చేతిలో ఉంటే ఆస్తులను కాపాడుకునే నాయకులు ఉన్న నేటి...

రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే...

రైల్వే ట్రాక్‌ మధ్యలో మహిళల వంట

ముంబయి మ్యాటర్స్‌ అనే పేరుతో ఉన్న 'ఎక్స్‌ (ట్విటర్‌)' యూజర్‌ రైల్వే ట్రాక్‌ మధ్యలో కొందరు వంట వండుతున్న వీడియో సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ చేశారు. ముంబయిలోని మహిమ్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో...

సొంత కూటమికే న్యాయం చెయ్యడం లేదు

కొంతమంది తమ సొంత కూటమిలోని వారికే న్యాయం చేయలేకపోతున్నారు, అందుకే ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో వారి విభేదాలు బయటపడుతున్నాయని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శలు గుప్పించారు. విపక్షాల 'ఇండియా'...

సెలబ్రిటీ యాడ్‌లను తొలగించిన యూట్యూబ్‌

కొత్తగా ఏఐ సాంకేతికత రావడంతో అందులో నకిలీ ఎవరో, ఒరిజినల్ ఎవరో అర్థం కావడం లేదు. సెలబ్రిటీలు, ప్రముఖుల డీప్‌ఫేక్‌ వీడియోలు వైరల్‌గా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. ఏఐ సాంకేతికతను వినియోగించుకొని కొందరు...

కదులుతున్న రైల్లో ప్రమాదకరమైన విన్యాసాలు

మన దేశంలో ఎక్కువమంది ప్రయాణించేందుకు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. ఇతర మార్గాలతో పోలిస్తే ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు సాధారణంగా రైలులో రద్దీ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img