జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల...
నేటి యువతకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు....
దేశంలో యాచకులు లేని దేశంగా చెయ్యాలని కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. యాచకులు లేని దేశంగా ఇండియాను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, నగర కూడళ్లు, మతపరమైన ప్రార్థనా...
బలవంతపు చదువులు చదవలేక, చదువుల్లో ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని చదువుల ఒత్తిడిలో నిండు ప్రాణాలను బలితీసుకుంది. కోటాలోని శిక్షానగరి ప్రాంతంలో నివసిస్తున్న నిహారిక అనే 18...
అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్పాటైన...
పెద్దపెద్ద చదువులు చదివి, గొప్పగా బతకాలి అనుకున్న ఒక భారతీయ విద్యార్థి అమెరికా కల నీరుగారిపోయింది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏకవచనంతో మాట్లాడిన మాటలకు విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ భారత...