Friday, September 20, 2024

rajendra palnati

spot_img

తపన, సేవ, సహాయం @ పావని

సేవ చేయాలనే ఆలోచన మనసు నుంచి రావాలి.. ఎదుటి వారి కష్టాలను చూసి ఏలాగైనా సహాయం చేయాలని తపించాలి.. మన దగ్గర అవసరానికి డబ్బులు ఉన్నా, లేకున్నా.. ఆపదలో ఉన్నవారి కన్నీళ్లను తుడవాలని...

ఓటరుకు ఛాయ కూడా పొయ్యలే

రాజకీయం అంతా పొల్యూషన్ ఐపోయింది. గత ఇరవై సంవత్సరాల కింద ఉన్న రాజకీయానికి, ఇప్పటి రాజకీయానికి చాలా తేడా ఉంది. అప్పుడు రాజకీయ ప్రచారానికి కాలినడకన బయలుదేరేవారు. గ్రామాలలో ఎవరో ఒకరి ఇంట్లో...

విమానాల కంటే హెలికాఫ్టర్లే ఎక్కువ కూలిపోతాయి..!

విమానాల కంటే సాధారణంగా హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. ఎక్కడో ఒక దగ్గర హెలికాప్టర్లు కుప్పకూలినట్లు తరచుగా వార్తల్లో వింటుంటాం. ఈ సంఘటనతో కమర్షియల్ విమానాల కంటే హెలికాప్టర్లు, చార్టర్డ్ ఫ్లైట్స్‌ ఎందుకు...

తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం

దేశంలోని ఎక్కడా లేని విధంగా తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం ఉంటుంది. తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి...

తెలంగాణాలో ఎవరి మద్దతు ఎవరికీ..

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సవాలుగా మారనున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు సిద్దమవుతుండగా ఈ సమయంలోనే రాజ్యసభ...

లక్షల మంది ఆటో డ్రైవర్లను గోస పెడుతుంది

మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని, ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం గోసపెడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి...

వైద్యారోగ్య శాఖపై సీఎం రేవంత్ సమీక్ష

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్‌...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img