దక్షిణాదిన ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడు నగరాన్ని సైతం ప్రపంచ వారసత్వ నగరంగా, రాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంగా మార్చేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని నవీన్ వారసుడిగా భావిస్తున్న...
మనిషి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ లేకుంటే ఒక్క నిమిషం ఉండలేని పరిస్థితి నెలకొంది. సెల్ ఫోన్ వాడకం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో,...
మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ప్రధానమైనది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. ఏ పని అయినా చేయగలం. శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. మెదడు...
మనీ లాండరింగ్ కేసులో ఇటీవల అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం పార్టీ నాయకుడు హేమంత్ సోరెన్ సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. గత జనవరి 31న రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్...
ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా మంచు...
దేశంలోని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన జారీ చేసింది. దేశంలోని ఏ రాజకీయ పార్టీ కానీ, ఎన్నికలలో వారి పార్టీ ప్రచారం కోసం పార్టీలు కానీ అభ్యర్థులు...
పార్లమెంటు, అసెంబ్లీలో గలాటాలు చూస్తే చాలా బాధేస్తుందని ప్రజాజీవనంలో ఉన్న వాళ్లు విలువలు పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యమని, రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ అవార్డులకు...