Friday, September 20, 2024

rajendra palnati

spot_img

ప్రపంచ వారసత్వ నగరంగా పూరీ…?

దక్షిణాదిన ఒడిశాలో కొలువైన పూరీ జగన్నాథుడు నగరాన్ని సైతం ప్రపంచ వారసత్వ నగరంగా, రాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంగా మార్చేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయాన్ని నవీన్ వారసుడిగా భావిస్తున్న...

నిద్రిస్తున్నప్పుడు శరీరానికి దూరంగా ఫోన్ ఉండాలి

మనిషి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ లేకుంటే ఒక్క నిమిషం ఉండలేని పరిస్థితి నెలకొంది. సెల్ ఫోన్ వాడకం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో,...

మెదడు ఆరోగ్యానికి మిరియాలు ఔషధం

మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ప్రధానమైనది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే.. ఏ పని అయినా చేయగలం. శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. మెదడు...

సీఎం అరెస్ట్‌ కావడం దేశంలోనే తొలిసారి

మనీ లాండరింగ్‌ కేసులో ఇటీవల అరెస్టయిన జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం పార్టీ నాయకుడు హేమంత్‌ సోరెన్‌ సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. గత జనవరి 31న రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌...

హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న మంచు

ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా మంచు...

పిల్ల‌ల‌ను రాజకీయ ప్రచారానికి దూరంగా ఉంచాలి

దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమవారం కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. దేశంలోని ఏ రాజ‌కీయ పార్టీ కానీ, ఎన్నికలలో వారి పార్టీ ప్ర‌చారం కోసం పార్టీలు కానీ అభ్య‌ర్థులు...

నాయకుల భాషను చూసి జనం సిగ్గుపడుతున్నారు

పార్లమెంటు, అసెంబ్లీలో గలాటాలు చూస్తే చాలా బాధేస్తుందని ప్రజాజీవనంలో ఉన్న వాళ్లు విలువలు పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యమని, రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ అవార్డులకు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img