జైలులో శిక్ష అనుభవిస్తున్న 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. డిసెంబర్లో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య మరింత...
ఢిల్లీ పోలీస్ అధికారులు రాజకీయ నేతలు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని.. ఇది వారికెంతో అవమానకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'ఆ అధికారులను చూస్తుంటే...
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు వరుసగా పలు కేసుల్లో ఏళ్ల కొద్దీ శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధాని కావడంతో హై ప్రొఫైల్ హోదా కల్పించారు. కానీ ఆయన జైల్లో పనులు చేయాల్సి ఉంటుందని...
దేశంలోని పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసేందుకు గత సంవత్సరంతోనే గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా...
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ ను పరకాల ఏసీపీ ఇ. కిషోర్ కుమార్ సోమవారం తన కార్యాలయంలో యాక్ రీజనల్ అధ్యక్షుడు సూర రాజేందర్ మరియు...
అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ జరిగినా నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంది. అలాంటిది మెడలిన్ లో ఉండే 39 ఏళ్ల మార్త అనే మహిళకు 19 మంది పిల్లలు...
కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకమైనది. శక్తి పేరుతో ఈ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా-...