Saturday, September 21, 2024

rajendra palnati

spot_img

విదేశీ విద్యకు ఆర్థిక భరోసా

పెద్ద, పెద్ద చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని చాల మంది కలలుకంటారు. కానీ ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు భారీగా ఉండటంతో విదేశాల్లో చదువుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. ఐతే కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్...

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆమెను చూసిన ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. భారీ భద్రతతో కూడిన కాన్వాయ్‌ను వదిలి సామాన్యురాలిలా కొంతసేపు మెట్రో...

కాంగ్రెస్‌ పార్టీవి కాలం చెల్లిన సిద్ధాంతాలు

కాంగ్రెస్‌పార్టీవి కాలం చెల్లిన సిద్ధాంతాలని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై తీవ్ర...

భారత్‌లో 20 లక్షల మందికి ఏఐ శిక్షణ

కృత్రిమ మేధ (ఏఐ)లో 2025 కల్లా భారత్‌లో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో, ఛైర్మన్‌ సత్య నాదెళ్ల తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ముంబయికి...

కుటుంబ సభ్యుల కోసం బడా నేతల క్యూ

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్ల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. పెద్ద లీడర్లు సైతం తమ కుటుంబ...

మహిళను చంపేసి.. మృతదేహంతో శృంగారం

కొన్ని సంఘటనలు చూస్తుంటే మనం చుట్టూ, మనకు తెలియకుండా ఎంతమంది నరరూప రాక్షసులు ఉన్నారో అర్థం కావడం లేదు. ఒక ఇద్దరు యువకులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. తల్లితో సమానమైన వదినపై కన్నేసి,...

తెలంగాణ హక్కుల కోసం ఎంతకైనా పోరాడతాం..

బిఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదు అని, తెలంగాణ హక్కుల కోసం ఎంతకైనా పోరాడతామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించిన విషయం...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img