తెలంగాణ గవర్నర్ తమిళసై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసారు. కాళోజి కవితతో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం...
ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా . వారివెంట వెళ్లిన జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం ఆ...
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. దేశ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత యూపీఏ...
కేసీఆర్, బిఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిటింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందని, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించినట్లు...
కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు....
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కొత్త ఆయుధంగా మార్చుకుందని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఢిల్లీలోని...
పాకిస్థాన్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులతో వణికిపోయింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులు విసిరి,...