తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్నను ప్రకటించారు. పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కూడా కేంద్రం శుక్రవారం భారత...
బీజేపీ ఈ దేశానికి అతిపెద్ద ఉగ్రవాదిగా మారిందని, కేంద్రం పరిధిలోని అన్ని దర్యాప్తు సంస్థలన్నింటినీ తనపైకి బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని విద్యార్థులందరికీ న్యాయమైన విద్యను...
న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొందడం లేదు, న్యాయవాదులకు శిక్షణ తప్పనిసరి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గుర్తింపు పొందిన న్యాయ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాదులను అనుమతించకూడదని పేర్కొంది....
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 223 సార్లు పరివర్తన చెందిందని, ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన్నారు....
కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి తన సర్వీసుకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజనీష్ గోయెల్కు పంపించారు. వ్యక్తిగత కారణాల...
కేంద్ర ప్రభుత్వం ఒకే సంవత్సరంలో ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్ఠంగా నలుగురికి ప్రదానం చేశారు. 1954 మొదలు ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న...
రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి. తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. మన ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...