ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశంలో వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి విద్యా విధానం ఉంటుంది. కొన్ని దేశాల్లో విద్యా విధానం చాలా ఈజీగా ఉంటే, మరి కొన్ని దేశాల్లో...
అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ప్లానింగ్'తో కాకుండా 'మోడలింగ్'తో ముందుకెళ్తున్నారు. మరోవైపు ఈడీ, సీబీఐ సంస్థలు అవినీతిపై కాకుండా ప్రజాస్వామ్యంపై పోరాడుతున్నాయి'' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు....
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోరని, తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని సీఎం రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం...
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ మోసాలను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకుంది. తాజాగా ఆన్లైన్లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల మొబైల్ నంబర్లు, హ్యాండ్సెట్లను బ్లాక్ చేసింది....
భారత మాజీ ప్రధాని చౌధరి చరణ్సింగ్కి కేంద్ర ప్రభుత్వం 'భారత రత్న' ప్రకటించిన విషయం తెలిసిందే. తన తాతను పురస్కారంతో గౌరవించిన కేంద్రానికి ఆయన మనవడు జయంత్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్...
దేశంలో ఎన్ని సమస్యలొచ్చినా అభివృద్ధి మాత్రం ఆపలేదని, గత ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరోనా వంటి అనేక ఆటంకాలు ఎదురైనా దేశాన్ని మరింత ముందుకు...
ఇండియా కూటమికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కూటమికి గుడ్ బై చెప్పింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయబోతోంది. మొన్నటికి...