Sunday, September 22, 2024

rajendra palnati

spot_img

అసెంబ్లీ నుంచి బస్సుల్లో మేడిగడ్డకు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే.. 10.15 వరకు సభలో...

అసెంబ్లీ ప్రసంగం నిరాకరించిన గవర్నర్

తమిళనాడు రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు వచ్చిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు. జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ.. నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు....

ఢిల్లీ నెలరోజుల పాటు 144 సెక్షన్‌

దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం 'ఢిల్లీ చలో' పేరుతో ఆందోళన చేపట్టాలని...

పేటీఎంపై చర్యలను సమీక్షించేది లేదు

పేటీఎంపై చర్యలను తాము సమీక్షించాలనుకోవడం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం స్పందించారు. సమగ్ర అంచనా తర్వాతే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిన్‌టెక్‌ రంగానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం....

అయోధ్యలో ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం

అయోధ్యలో బాలరాముడిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్ దర్శించుకున్నారు. వీరిద్దరూ కుటుంబసమేతంగా అయోధ్య నగరంలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేజ్రీవాల్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేశారు....

తెలంగాణాలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఎన్ని

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మంది దరఖాస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్...

ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఎక్కడున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఎవరు కొనుగోలు చేయమని ఆదేశాలు జారీ చేసారు. అట్టి ల్యాండ్ క్రూయిజర్ వాహనాలకు ఏ శాఖ నుంచి నిధులు మంజూరు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img