దేశ రాజధాని ఢిల్లీ దిశగా వేలాది మంది అన్నదాతలు కదిలారు. మంగళవారం పంజాబ్, హరియాణా నుంచి రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయల్దేరారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిఘా సంస్థల...
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఇవ్వబోమని, ఢిల్లీలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాల్లో ఒకటే ఇస్తామని ఆప్ పార్టీ వెల్లడించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ ''వాస్తవ పరిస్థితుల...
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం నిర్మాణానికి ఎంత ఖర్చు చేసారు. ఖర్చు చేసిన నిధులు ఏ ఏ శాఖ నుండి ఎంతెంత విడుదల చేసారు. ఆర్ అండ్ బి నుండి...
దేశంలోని కోటి ఇళ్లలో వెలుగులు నింపడమే మా లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం త్వరలో 'పీఎం సూర్య ఘర్ యోజన ఉచిత...
ప్రస్తుత సమాజంలో దాదాపుగా ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. ఒక రోజులోని ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ సమయం మనిషి ఫోన్ వాడకానికే కేటాయిస్తున్నాడు. ఫోన్ తో పని ఉన్నా,...
అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో...
గూడచర్య నేరంపై ఖతార్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులకు విధించిన మరణశిక్షను రద్దు చేసేలా భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఖతార్ ప్రభుత్వం ఎనిమిది మంది భారతీయ మాజీ నేవీ...