తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోలాహలం కొనసాగుతుంది. ఇప్పటికే భక్తులు భారీగా బారులు తీరారు. మేడారం వెళ్లలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇంటికే...
నర్సంపేట నియోజకవర్గంలో నెక్కొండలో మాత్రమే రైల్వే స్టేషన్ ఉంది. ఈ నియోజకవర్గం ప్రజలు ప్రయాణం చేయాలంటే ఈ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ చాలా రైళ్లకు హాల్టింగ్...
దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు....
కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని...
రైతులు న్యాయపరమైన తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ బయలుదేరారు. రైతులకు కావాలని సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఉండిపోమని భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. దేశంలో అనేక రైతు...
కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీని ప్రజా ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం పరిశీలించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్ స్వామి నారాయణ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర...