తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ సమయంలో రేవంత్ చేసిన...
కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు యూపిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూనియన్...
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధి తొలిసారిగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. దీనిలో అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మాజీ...
అమెరికాలోని భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలో అలమెడ లాస్ పులగాస్ అనే ప్రాంతంలోని బ్లాక్ నంబర్ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. కేరళకు చెందిన ఆనంద్ సుజాత్...
పిల్లలు పీచు మిఠాయిలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆకారంలో కొత్తగా, పెద్దగా కనిపించే కాటన్ క్యాండీలను పిల్లలు మరింత ఇష్టపడతారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్, ఒక రకం...
కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడి గడ్డలో...
ప్రతి రోజు నానబెట్టిన పచ్చి శనగలు తింటే మంచి పోషకాహారం అని అంటారు. పచ్చి శనగలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, శరీరానికి బహుళ ప్రయోజనాలు...