Sunday, September 22, 2024

rajendra palnati

spot_img

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా..?

చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? ఆ అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్‌ఛైర్‌ నాటకాలు ఆడుతున్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడకపోతే చర్చకు రావాలి? సభకు రాకుండా అక్కడెక్కడో ప్రగల్భాలెందుకు అని రేవంత్‌ ఆగ్రహం...

భారతీయురాలి పట్ల లండన్‌లో జాతి వివక్ష

లండన్‌లోని ఒక విశ్వవిద్యాలయం భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది. దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని యూనివర్సిటీని ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్ ఆదేశించింది. భారత్‌కు చెందిన కాజల్‌ శర్మ పోర్ట్‌మౌత్‌ యూనివర్సిటీలో పని చేస్తున్నారు....

కేంద్రంతో ఘర్షణ పడేందుకు రాలేదు

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు తాము రాలేదని, ప్రధాని మోడీ పెద్ద మనసుతో ఎమ్‌ఎస్‌పీకి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు కోరాయి. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర...

పిల్లలతో బలవంతంగా బిక్షాటన చేపిస్తున్న తల్లి

కన్న తల్లి తన పిల్లలతో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్న ఘటన బయటపడింది. తన పిల్లలు బిక్షాటనతో 45 రోజుల్లోనే 2.5 లక్షలు సంపాదించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చింది. చిన్న పిల్లలు...

గుజరాత్ నుంచి రాజ్యసభకు నడ్డా

రాజ్యసభ ఎన్నికల కోసం బిజెపి తాజాగా మరో ఏడుగురితో జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గుజరాత్‌...

డ్రోన్లను అడ్డుకునేందుకు గాలిపటాలు

పంటలు మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 డిమాండ్ల సాధనకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ''ఢిల్లీ ఛలో'' పేరుతో ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ...

43 మంది భారతీయులు బహిష్కరణ

మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img