రైతులకు మేలు చేసే పథకాలపై మా ప్రభుత్వం పని చేస్తోందని, గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. కానీ దానిపై మేం వారికి గ్యారంటీ ఇచ్చాం'' అని ప్రధాని మోడీ తెలిపారు....
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బిహార్లోని కైముర్ జిల్లాలో మొహనియాలో స్థానిక యువతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగ బడ్జెట్ను మోడీ...
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తప్పుడు కేసులు...
మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని, ఆయనకు ఎన్ని లేఖలు రాసినా స్పందించ లేదని శుక్రవారం శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిన వారు, తిరిగి సొంత పార్టీ...
మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం చాలా అవసరం. మంచి పోషకాహారం తినేవారికి అనారోగ్యాల ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు లభించే ఆహారం తింటే రోగనిరోధక శక్తి...
వీల్ చైర్ లేని కారణంగా ఓ 80 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఫిబ్రవరి 12న ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ఫోర్ట్లో జరిగింది.
80 ఏళ్ల వ్యక్తి తన...