Sunday, September 22, 2024

rajendra palnati

spot_img

ఆడ సింహానికి ‘సీత’ పేరు ఏలా పెడుతారు

ఆడ సింహానికి 'సీత' అని పేరుపెట్టడంపై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) హైకోర్టును ఆశ్రయించింది. కలకత్తా హైకోర్టులోని జల్పాయిగురి సర్క్యూట్ బెంచ్‌ హిందూ సంస్థ తరుపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆడ సింహానికి ఎలాంటి...

కేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు

ఒక కేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం...

ఇండియా కూటమి కథ ముగిసింది

ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో పొత్తుల...

తమిళనాడు బాణాసంచా కేంద్రంలో పేలుడు

వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు ఉన్నారు. తమిళనాడు విరుద్‌నగర్‌...

తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు

గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా కలిపి దాదాపు 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్నానని, ఇంత సుదీర్ఘకాలంలో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ...

విజయవంతమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేసిన మరో రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 వాహక...

పాఠశాల విద్యార్థులకు వాటర్ బ్రేక్

దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందడుగు వేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా వాటర్‌ బ్రేక్‌ ఇవ్వనుంది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండడానికి, తగినంత...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img