అయోధ్య రామ మందిరంలో కొలువైన బాల రాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో బాలరాముడి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో...
భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. శీతాకాల రాజధాని జమ్మూలోని మౌలానా...
దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు...
తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు...
తిరుమలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో అందరు ఎమ్మెల్యేలకు తిరుమలకు...
దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి...
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్కు,...