లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని, ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తెలిపారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. లోక్సభ...
గిరిజనుల ఆరాధ్యదైవమైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు ముందుగా గట్టమ్మను దర్శించుకుంటారు. గట్టమ్మ వద్ద ఆగి దర్శనం చేసుకోకుంటే సమ్మక్క సారలమ్మల మొక్కులు చెల్లవని నమ్ముతారు. గట్టమ్మ సమ్మక్క తల్లికి...
మొదటగా మూసీ నది శుద్ధి చేపట్టాలని, మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నానక్రామ్గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ మూసీ అభివృద్ధి ప్రక్రియ...
ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారం లేకుండా పోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు. కాని తమ ప్రభుత్వం...
గత బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19న వెబ్నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503...
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమయంలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. దళితులే కాదు.. ఆదివాసి అయినా రాష్ట్రపతి ముర్మును కూడా కేంద్రం ఆహ్వానించలేదని ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ...
మేడారం జాతరకు వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులోనే పార్క్ చేసి ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో మేడారానికి రావాలని మంత్రి పొంగులేటి కీలక సూచన చేశారు. తద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తదని.....