Monday, September 23, 2024

rajendra palnati

spot_img

మళ్లీ అన్నదాతల ఢిల్లీ ఛలో…!

అన్నదాతల డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకపోవడంతో మళ్లీ తమ ఢిల్లీ ఛలో మెగా మార్చ్‌ను కొనసాగించాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి మళ్లీ దేశ రాజధాని ఢిల్లీకి యాత్ర చేపట్టేందుకు సిద్ధం...

హైటెక్ సిటీ దగ్గర ఎడ్లబండితో రైతు

హైదరాబాద్‌ అంటే అర్ధరాత్రి కూడా రోడ్లు బిజీబిజీగా ఉంటాయి. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి ఇలా.. గమ్యం చేరేందుకు రకరకాల వాహనాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ప్రతిరోజు బైకులు, కార్లు, బస్సులు...

మేడారం జాతరకు ఎక్కువ బస్సులు

తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్​ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే...

నితిన్​ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీతో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లై ఓవర్ల ప్రాజెక్టుల అంశంపై కేంద్రమంత్రితో...

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన అదివాసీ గిరిజన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మేడారం జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధికి రాష్ట్ర...

మరాఠా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం

మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం ఈమేరకు ప్రత్యేకంగా సమావేశమైంది. అంతకుముందు మంత్రివర్గం దీనికి ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా మరాఠా సామాజిక వర్గానికి స్థానికంగా విద్య,...

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత సుప్రీంకోర్టు చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ఫలితాలపై సంచలన తీర్పు వెలువరించింది. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img