Monday, September 23, 2024

rajendra palnati

spot_img

జైళ్లలో మహిళా ఖైదీలకు రక్షణ లేదు

దేశంలోకి మహిళల జైల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దేశ వ్యాప్తంగా గత ఐదేళ్లలో 275 కస్టడీ రేప్‌ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి...

రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్‌ యాదవ్

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతుంది. ఈ యాత్ర ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి చేరుకుంది. ఈ రాహుల్‌ యాత్రలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు....

ద్వారకలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుజరాత్‌ పర్యటనలో భాగంగా ద్వారకలో అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ‘సుదర్శన సేతు’ ను ప్రారంభించారు. అదేవిధంగా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు....

దేశంలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు...

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై అప్పులపాలు

చేతిలో మొబైల్ ఉంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారో, ఏలాంటి వాటికి బానిస అవుతున్నారో తెలియదు. అలాంటిది ఒక వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై స్నేహితుల దగ్గర అప్పులు చేసాడు. డబ్బులు తిరిగి...

లోకో పైలట్లు లేకుండా దూసుకెళ్లిన గూడ్స్‌

లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్స్‌ రైలు దాదాపు 70 కి.మీ పైగా దూసుకెళ్లిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. 53 వ్యాగన్లతో కూడిన ఆ రైలు జమ్మూ కశ్మీర్‌ నుంచి పంజాబ్‌లోని...

అన్ని గొప్పలే, మరీ భక్తుల తిప్పలకు బాధ్యులెవరు..

ఒకప్పుడు సింగిల్ రోడ్డు ఉన్న కారణంగా మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యేది. గత కొన్ని ఏళ్లుగా మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలకు వచ్చే భక్తులు ఎప్పుడు ట్రాఫిక్ జాంలో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img