బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకు లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండని సీబీఐని కవిత కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు...
మధ్యప్రదేశ్ వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో వెల్లుల్లి ధర బాగా పెరిగిపోవడంతో రైతులు తమ పొలాల్లో కాపలాగా ఉండేందుకు తుపాకీ పట్టుకునే గార్డులను, సీసీ కెమెరాలను పెట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో వెల్లుల్లి ధర...
దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకునేలా చూడాలంటూ ఆ పార్టీ అధిష్టానం నుంచి...
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు బిజెపి ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. తాజాగా పలువురు అభ్యర్థులను ఖరారు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు స్థానాల్లో మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది....
దేశంలోనే 2.3 కిలోమీటర్ల పొడవున్న అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. దీనికి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని...
కేసీఆర్, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షలాది మంది ఉన్నారు. పదవులు రాలేదని నాయకులకు ఉండొచ్చు కానీ, కార్యకర్తలకు లేదు. వారిని నాయకులు ఏడాదిపాటు కాపాడుకోవాలి. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నాయకులను కాపాడుతారని...
దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయంపై జాతీయ గణాంక సర్వే కార్యాలయం నిర్వహించిన 'గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)' ఫలితాలను శనివారం ప్రభుత్వం వెల్లడించింది. 11 ఏళ్లలో ఎంపీసీఈ వివరాలు...