ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా దానిపై నేడు విచారణ జరిగింది. పరువుకు భంగం కలిగించే వీడియోను రీట్వీట్...
ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్న సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని, ఇది ప్రజల శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు అందుకు పదేళ్లుగా పోరాడుతున్నానని.. రానున్న ఐదేళ్లల్లో ఈ జోక్యాన్ని పూర్తిగా...
దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై...
కొంతమంది అధికారులు అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. బతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేసి, నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా స్వాహా చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా డబ్బులు కాజేసిన కొందుర్గు మండల...
స్కూల్ టీచర్లు మానసిక, శారీరకంగా హింసించడంతో కేరళలో ఏడవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేసన్ పబ్లిక్ స్కూల్కు చెందిన...
కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. శివమొగ్గ జిల్లాలో ఓ వ్యక్తి మంకీ ఫీవర్తో మృతిచెందారు. దీంతో ఆ మంకీ ఫీవర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కయసన్నూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్డీ) వల్ల...
రష్యాతో యుద్ధం వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న...