ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధామూర్తి కూతురు, బ్రిటన్ దేశానికి ప్రథమ మహిళ అక్షత సాదాసీదాగా ఉంటుంది. తాజాగా అక్షత తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరు రోడ్లపై కనిపించింది. తండ్రి నారాయణమూర్తి, తల్లి...
కొన్ని ప్రదేశాలు చూస్తుంటే మనసులు ఎంతో ఆనందం కలుగుతుంది.. అక్కడికి మళ్లీ, మళ్లీ వెళ్లాలనిపిస్తుంది.. వేసవిలో కళాశాలలు, పాఠశాలలకు సెలవులు కావడంతో కుటుంబం అంతా కలిసి మంచి టూర్ వేసుకోవచ్చు. మండే వేసవిలో...
తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
తెలంగాణలోని సింగరేణి కార్మికలకు రూ. కోటి ప్రమాద బీమా పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బీమా పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్...
కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి...
భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలు, పండ్లు, పాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది సమతుల్య ఆహార వినియోగానికి సూచన అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం...