సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిలను కాపాడుకోవడం నేటి ప్రధాన బాధ్యత ఐపోయింది. కొంతమంది చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై అవగాహన కల్పించాలని ఎంతో మంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లో పర్యటించిన రాహుల్.....
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 35 అడుగుల విగ్రహం మహారాష్ట్రలో కుప్పకూలింది. రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు రాష్ట్ర...
భారతదేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్కు సంబంధించి కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటుచేయనుంది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సామాజిక మాధ్యమాల...
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు.
మరో 35...