ఉన్నత చదువులు చదవాలి.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అంటూ ఏటా లక్షల మంది భారతీయ యువత విదేశీబాట పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది తొలి ప్రాధాన్యంగా అమెరికానే ఎంచుకుంటున్నారు. అగ్రరాజ్యంలో అడుగుపెడుతోన్న...
ఎన్నికల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని...
ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు దిగివచ్చింది. సర్వోన్నత...
సీసీ కెమెరాలు, డ్రోన్ల పర్యవేక్షణతో పాటు 250 మంది ఢిల్లీ పోలీసుల పహారా మధ్య ఢిల్లీ గ్యాంగ్స్టర్ల జంట వివాహం చేసుకుంది. హరియాణాకు చెందిన సందీప్ అలియాస్ కాలా జథేడీ, రాజస్థాన్కు చెందిన...
దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిఏఏపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్పోర్టల్, మొబైల్ యాప్ను...
తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. మూడు పార్టీల అజెండా ఒక్కటే అంటూ...
కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను కేరళలో అమలు చేయమని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన ఆయన.. తమ రాష్ట్రంలో దీనిని...