Tuesday, September 24, 2024

rajendra palnati

spot_img

గత ప్రభుత్వానికి మహిళల ఉసురు తాకింది

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు...

మినీ బస్సుపై దోపిడీ దొంగల కాల్పులు

సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై చోరీకి ప్రయత్నించి డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపకుండా 30 కి.మీ. నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా...

రక్తదానంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

మనం చేసే రక్తదానం వలన మరొకరి ప్రాణం నిలబడుతుంది. రక్తదానం అనేది ప్రతీ ఒక్కరూ వారి జీవితంలో చేయాల్సిన ఓ సామాజిక బాధ్యత. ఏవరికైనా రక్తం అవసరమైనప్పుడు సరైన సమయంలో అందకపోవడంతో చాలా...

తన జీవితం రైలు పట్టాలపైనే ప్రారంభం

తన జీవితం రైలు పట్టాలపై ప్రారంభించానంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన గతాన్ని గుర్తు చేసుకొన్నారు. అందుకే అక్కడ ఉండే కష్టాల గురించి బాగా తెలుసన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా...

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు గడువు పొడిగింపు

దేశవ్యాప్తంగా ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది....

సీఏఏపై ఇండియన్ ముస్లిం లీగ్‌ అభ్యంతరం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలుకు...

నేను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా

తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img