Tuesday, September 24, 2024

rajendra palnati

spot_img

రామేశ్వరం కెఫే కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. నిందితుణ్ని షబ్బీర్‌గా...

ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వచ్చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ కాగ్నిషన్‌ కృత్రిమ మేధ ఆధారిత...

తన సోదరుడితో బంధం పూర్తిగా తెంపుకున్న

నా కుటుంబం, నేను.. అతడితో అన్ని బంధాలను తెంచుకున్నాం. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఏదో సమస్య సృష్టిస్తారు. అత్యాశపరులు నాకు ఇష్టముండదు. కుటుంబ రాజకీయాలను విశ్వసించను. ఆయన చేసిన వ్యాఖ్యలను విన్నా. బిజెపితో...

ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా సీఏఏ

ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా కేంద్రం సీఏఏను అమల్లోకి తెచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇదో మురికి ఓటు బ్యాంకు రాజకీయం. పాకిస్తాన్‌,...

ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా నిలుస్తుంది

రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ విమర్శించారు. అందువల్లే దేశంలో సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమలు...

శరీరంలో కాల్షియం తగ్గుతే ప్రమాదమే

మనిషి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరియైన పోషకాహారం అందకుంటే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా కాల్షియం లభించే ఆహారాలు డైలీ...

రోగిగా నటిస్తూ ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ వైద్యులు రోగికి అందుబాటులో ఉండటం లేదని, రోగులతో ఆసుపత్రి సిబ్బంది పనితీరు బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐఏఎస్‌ అధికారిణి ప్రభుత్వ ఆసుపత్రిని రహస్యంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ముఖం కప్పుకుని...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img