ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మార్చి రెండో వారంలోనే సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండ వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు ఉక్కపోత చికాకు తెప్పిస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు...
అయోధ్య రామ మందిరానికి రోజూ 1.5 లక్షల మంది యాత్రికులు వస్తున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో తెలిపింది. శ్రీరామ జన్మభూమి మందిరంలో...
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి, రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది....
దేశంలోని ఎలక్టోరల్ బాండ్ల కేసుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో ఆయన అన్నారు. 2024...
తెలంగాణ బీజేపీ రెండో జాబితాలో ఆరుగురు తెలంగాణ అభ్యర్థులకు చాన్స్ లభించింది. మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణకే అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆదిలాబాద్ ఎంపీగా రెండు రోజుల కిందట పార్టీలో చేరిన...
కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక బెంగళూరు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులైతే గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకక బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు విపరీతమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. కనీసం...
దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్...