Wednesday, September 25, 2024

rajendra palnati

spot_img

బెంగళూరులో ఏలాంటి నీటి సంక్షోభం లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. బెంగళూరు వరకు చూసుకుంటే.. ఎలాంటి నీటి...

జనవరిలో పెరిగిన సైబర్ నేరాలు

సైబర్ క్రైమ్ కేసులు గతేడాది కంటే 2024లో పెరిగాయి. వాణిజ్య నగరం ముంబైలో 2024 ప్రారంభ నెల జనవరిలో సైబర్ క్రైమ్ లు అధిక సంఖ్యలో నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది...

రాజ్యసభ ఎంపీగా సుధా మూర్తి ప్రమాణ స్వీకారం

రాజ్యసభ ఎంపీగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి గురువారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌కర్‌ తన ఛాంబర్‌ లో ఆమె...

రికార్డు ధర పలుకుతున్న పసుపు

పసుపు రైతులకు చాలా రోజుల తర్వాత మంచి రోజులు వచ్చాయి. ఎన్నడూ లేనంతగా పసుపు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ లో క్వింటా పసుపు రూ.20,120 పలికింది. నిజామాబాద్...

దక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్.. !

బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన దృష్టి సారించింది. దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో మోడీ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు....

18 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

ప్రపంచవ్యాప్తంగా నేడు ఓటీటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజురోజుకు పుట్టగొడుగుల్లా కొత్త, కొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి. ఈ ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో ఇదే అదునుగా తీసుకుని కొన్ని అడల్ట్ వెబ్ సిరీస్...

23 ర‌కాల శున‌క జాతుల‌పై నిషేధం

దేశంలో ప్ర‌మాద‌క‌ర జాతికి చెందిన శున‌కాల జాబితాను గురువారం కేంద్రం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో 23 ర‌కాల కుక్క‌లు ఉన్నాయి. దాంట్లో ఫిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రాట్‌వీల‌ర్‌, మాస్‌టిఫ్స్ జాతి...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img