భారత్కు చెందిన 15 మంది జాలర్లను శ్రీలంక నౌకాదళం శుక్రవారం అరెస్టు చేసింది. ఉత్తర జాఫ్నా ద్వీప సమీపంలోని కరైనగర్ తీరంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ కోసం వారిని...
పేద ప్రజల జీవితాల్లో జోక్యం చేసుకొనేవారికి బతికే హక్కు ఉండదంటూ మాఫియా శక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంబేడ్కర్ నగర్లో రూ.2,122 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు,...
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం సమర్పించారు. ఈ నివేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు ఎక్కువగా హెలికాప్టర్ వినియోగిస్తుంటారు. చాలా మందికి సొంత హెలికాప్టర్లు కూడా ఉంటాయి. అయితే ఎక్కువ మంది వీటిని అద్దెకు తీసుకొని వినియోగిస్తుంటారు....
తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఆధారాల ధ్వంసం కేసులో...
కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే.. కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ...
సంక్షేమ ప్రభుత్వంలో ఓ తరగతి పౌరుల పరిశుభ్రత అనేది మరో వర్గం వారిని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేమని పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఓ కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు...