దేశంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పిన ఈసీ...
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు శనివారం (మార్చి 16) నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8మంది అధికారులు...
సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కేటీఆర్ హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దంటూ ఈడీ అధికారులు ఆదేశాలు...
రష్యాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. కానీ మన దేశంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. కేరళలో ఆ పోలింగ్ స్టేషన్ను...
దేశంలోని రాజకీయ పార్టీలకు సంబందించిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐను ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం వరకు...
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల సంఘం(ఈసీ)లో ఖాళీ అయిన రెండు కమిషనర్ పోస్టుల భర్తీకి ఎంపిక కమిటీలో సీజేఐను మినహాయించడాన్ని సవాలు...