Wednesday, September 25, 2024

rajendra palnati

spot_img

వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల...

లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు పోటీ చేసిన అభ్యర్థులు

దేశంలో ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఎంత మంది పోటీ చేసినా గెలిచేది మాత్రం ఒక్కరే. పోటీ చేసినా చాలా మంది అభ్యర్థుల్లో ఎంతో మంది డిపాజిట్లు...

సీఏఏపై స్టే కోరుతూ 200 పిటిషన్లు

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టం అమలుపై స్టే...

నకిలీ ఆర్పీఎఫ్‌ ఎస్ఐ మాళవిక అరెస్ట్

ఒక యువతికి కంటిచూపు సరిగ్గా లేకపోవడంతో రైల్వే పోలీసు కావాలన్న ఆమె ఆకాంక్ష నెరవేరలేదు.. ఎలాగైనా తన తల్లిదండ్రులు, గ్రామస్థులను సంతృప్తి పరచడానికి పోలీసు అధికారిగా ప్రజల్లో చలామణి కావాలని నిర్ణయించుకుని ఆర్పీఎఫ్‌...

సేలం సభలో భావోద్వేగానికి గురైన మోడీ

దేశంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ వరుసగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మంగళవారం తమిళనాడులోని సేలం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పదేళ్ల...

కొడుకులను, తల్లిని కలిసేందుకు కవితకు గంట సమయం

ఢిల్లీ లిక్కర్ పాల‌సీ కుంభ‌కోణం కేసులో అరెస్టు అయి ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. త‌న కొడుకు,...

2026 నాటికి వస్తున్న బుల్లెట్‌ రైలు

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై కేంద్రం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2026 నాటికి ఈ రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపారు....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img