సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
మనిషికి మరణం ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో తెలియదు. నిక్షేపంగా నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి ఒక్కసారి కుప్పకూలిపోయాడు. తీరా చూస్తే అప్పటికే చనిపోయాడు. హైదరాబాద్ సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో జరిగిన...
బెంగుళూర్ ప్రజలు నీటి కష్టాలతో ఒక రకంగా చెప్పాలంటే చిన్న పాటి యుద్దాన్నే చేస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూర్లో 50 లీటర్ల నీటి కోరత ఉందని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తెలిపారు. పౌరసంఘాలు,...
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ డీజీపీగా ఉండటం ఇదే ప్రథమం. బిహార్ కు చెందిన వివేక్ సహాయ్, వికాస్...
పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యోగా గురువు రామ్దేవ్ బాబాకు మంగళవారం సుప్రీంకోర్టు సమన్లు జారీచేసింది....
దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్...
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళ ప్రయాణికులను కిందకు దించేసిన ఘటన 'ఎయిర్ న్యూజిలాండ్'లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ వ్యవహారంపై స్పందించిన సదరు విమానయాన సంస్థ.. ఇద్దరు మహిళలకు...