Wednesday, September 25, 2024

rajendra palnati

spot_img

46 మంది వాలంటీర్లను తొలగించాం

ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా అన్నారు. ఇప్పటి వరకు 46 మంది...

విచారణ లేకుండా నిందితులు జైళ్లో ఉండాలా

నిందితులకు డీఫాల్ట్‌ బెయిల్‌ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జ్‌షీట్లు దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచే ఈ పద్ధతి న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తోందని పేర్కొంది. మనీ...

ప్రతి మహిళకు, ప్రతినెలా 1,000 రూపాయలు

దేశంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఉదయం చెన్నైలోని పార్టీ...

ఇద్దరు చిన్నారులను చంపిన యువకుడు

ఇద్దరు చిన్నారులను ఓ యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. మార్చి 19వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో బదాయూలోని బాబా కాలనీలో మహ్మద్ షాదీద్ అనే వ్యక్తి పక్కనే ఉంటున్న వినోద్...

ఏఐ నేర్చుకుంటే భారీ జీతం

ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపే చూస్తుంది.. అన్ని ఉత్పాదక రంగాల్లో ఏఐ ప్రాధాన్యత రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అన్ని కంపెనీలు కూడా ప్రస్తుతం (ఏఐ) వైపు మొగ్గుచూపుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో...

బిజెపి కండువా కప్పుకున్న తమిళిసై

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బుధవారం చెన్నైలో బిజెపి పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పార్టీలో చేరారు. ఆమె...

తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్

లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌ 19న పోలింగ్ జరగనున్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ జారీతో బుధవారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img