ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. యూఎన్ ఆధారిత సంస్థ 2024 విడుదల చేసిన రిపోర్ట్లో వరుసగా ఏడోసారి ఆ దేశం టాప్ ప్లేస్లో నిలిచింది. బుధవారం...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు విచారణకు హాజరు కావాలంటూ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు పంపగా.. ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ సమన్లను ఢిల్లీ...
లోక్సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమేథీ లోక్సభ నియోజకవర్గంలోని జామో బ్లాక్ పరిధిలోని పురే అల్పి తివారీ అనే కుగ్రామం ప్రజలు తమ గ్రామానికి రోడ్డు వేయాలని...
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో కొంత తేడాను వైద్యులు గమనించారు. ఈ నెల 17న ఢిల్లీ...
తమ కూటమి మహారాష్ట్రలో 40కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని సీట్ల సర్దుబాటు సందర్భంగా అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలకు తాము కారణం కాదని బిజెపి అగ్రనేత,...
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఎందుకింత చిన్నచూపు అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని...
దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే ఆసక్తి పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు...