Wednesday, September 25, 2024

rajendra palnati

spot_img

అనవసరంగా నీరు వాడుతున్నారని జరిమానా

బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా తాగు నీటి కోసం బెంగళూరు వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా తాగునీరు అనవసరమైన పనులకు వినియోగించిన కుటుంబాలపై అధికారులు కఠిన చర్యలు...

జైళ్లో ప్రింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్న ఖైదీ

ఒక వ్యక్తి నేరం చేస్తే జైల్లో వేస్తారు, జైల్లో వేస్తే మనిషిలో కాస్తో, కూస్తో మార్పు వస్తుందని ఆలోచన ఉంటుంది. తప్పు తెలుసుకోని మారతాడనే ఉద్ధేశ్యంతో అధికారులు ప్రయత్నం చేస్తారు.. కానీ ఓ...

హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాదఛాయలు

హోలీ వేడుకల్లో పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హోలీ ఆడిన తర్వాత స్నానం చేసేందుకు వార్ధా నదికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో ఈ...

పది పాసైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు

పదవ తరగతి చదివిన వారికి కూడా ఇప్పుడు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. చాలామంది ఆర్థిక పరిస్థితి కారణంగా పదో తరగతి లేదా ఇంటర్ తరువాత చదువుకు స్వస్తి పలుకుతారు. కుటుంబ బాధ్యతల...

నడిరోడ్డుపై రీల్స్ చేస్తున్న మహిళ

అరచేతిలో ఫోన్ ఉండటంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు. ఒక మహిళ రోడ్డుపై సోషల్ మీడియా కోసం రీల్‌ చేస్తున్న బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్‌ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం...

తండ్రిని హత్య చేయించిన 16ఏళ్ల బాలుడు

రోజువారి ఖర్చుల కోసం తండ్రి తగినంత డబ్బులు ఇవ్వట్లేదనే కారణంతో ఒక 16 ఏళ్ల కుమారుడు తన తండ్రిని హత్య చేయించాడు. దీని కోసం ముగ్గురు షూటర్లను నియమించాడు. ఈ హత్యపై దర్యాప్తు...

ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు 14రోజులు రిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సెక్యూరిటీ విభాగం అడిషనల్ డీసీపీ తిరుపతన్న అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో ఎస్ఐబీ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img