Wednesday, September 25, 2024

rajendra palnati

spot_img

ఢిల్లీ లిక్కర్ కేసులో 170 ఫోన్లు మిస్

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఈడీ విచారణలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపొందించే...

బీర్ మితంగా తాగితే కొన్ని ప్రయోజనాలు

మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. సారాయి, లిక్కర్ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తాయి. కానీ మందుతో పోలిస్తే బీర్లు తాగడం వల్ల వాటిల్లే నష్టం కొంత తక్కువే...

ఉత్త‌రాఖండ్‌లో 1671 ప్ర‌భుత్వ స్కూళ్లు మూసివేత

ఉత్త‌రాఖండ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్య‌వ‌స్థ దారుణంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో విద్యార్థుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు....

16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు

రాడిసన్ బ్లూ హోటల్‌ డ్రగ్స్ కేసులో తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన 16 మీడియా సంస్థలకు రాజేంద్ర ప్ర‌సాద్ పాకాల‌ లీగల్ నోటీసులు పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన రూ. 10...

గోవాలో తొలిసారిగా మహిళ ఎంపీగా పోటీ

బిజెపి తొలిసారిగా గోవాలో ఒక మహిళను పోటీకి దింపుతున్నారు. బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త ఘనత సాధించారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు....

మోడీపై డీఎంకే మంత్రి అనుచిత వ్యాఖ్యలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార-ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో అధికార డీఎంకే మంత్రి రాధాకృష్ణన్, ప్రధాని మోడీపై చేసిన...

తెలంగాణలో ఏ రైతును చుసినా కన్నీళ్లే

తెలంగాణలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో పర్యటన చేసినప్పుడు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img