కేంద్ర రైల్వేశాఖ ప్రయాణీకుల కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సాధారణ వినియోగదారులు, ప్రయాణికులకు సౌకర్యాన్ని అందించడానికి, రైల్వే బోర్డు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ సహకారంతో సబర్బన్,...
పరమశివుడి జ్యోతిర్లింగం ప్రసిద్ధ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఈ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో వీడియోలు షూట్ చేస్తుంటే అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై ఇద్దరు మహిళలు దాడికి...
మాటలు మాత్రం చెప్పి చేతల్లోకి చాతకాని పార్టీ కాంగ్రెస్ పార్టీది ద్వంద్వనీతి అని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఎక్స్ వేదికగా...
పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు మేరకు ఎన్ఐఏ బృందం, సీఆర్పీఎఫ్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులు...
వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని,...
భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కలిసి, మెలిసి ఉండాలి కాని భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ ఆమె పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతనిని మానసికంగా హింసించినట్లేనని, క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైనా కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉంది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ పై తీర్పు సోమవారం రాబోతోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రధాన సూత్రధారి కవితేనని ఎన్...